Friday, November 27, 2015

ఎవడోయేదో అనగా
కవులందరు యేకమౌచు కవితలు వ్రాయన్
భవదీయుడు వినయముగా
కవితలలో తిట్టలేక  గాఢత బడసెన్.

No comments:

Post a Comment