Tuesday, November 3, 2015

రంగు, రంగ రంగ వైభోగంగా
-------------------రావెల పురుషోత్తమ రావు.

రంగులు మార్చేది రాజకీయమనితెలిసి
ఊసరవెల్లి విస్తు బోయింది.
ఇంద్రధనస్సు ఇబ్బడి ముబ్బడిగా
దు ఖించడం మొదలెట్టింది.

సిగ్గూ శరమూ చిరాకు పడ్తూ
ఖిన్న వదనలై నిష్క్రమించాయి.
----------------------------------------------------------------------
రావెల పురుషోత్తమరావు

No comments:

Post a Comment