రంగు, రంగ రంగ వైభోగంగా
-------------------రావెల పురుషోత్తమ రావు.
రంగులు మార్చేది రాజకీయమనితెలిసి
ఊసరవెల్లి విస్తు బోయింది.
ఇంద్రధనస్సు ఇబ్బడి ముబ్బడిగా
దు ఖించడం మొదలెట్టింది.
సిగ్గూ శరమూ చిరాకు పడ్తూ
ఖిన్న వదనలై నిష్క్రమించాయి.
------------------------------ ------------------------------ ----------
రావెల పురుషోత్తమరావు
No comments:
Post a Comment